మోడీ లోకేష్ ల సంబంధం…

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పునఃప్రారంభోత్సవ వేడుకల్లో సభా వేదికపై ప్రధాని నరేంద్ర మోడీ, ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌ మధ్య…

ఇండియన్ ఆర్మీ కొత్త స్కెచ్…

విలేజ్ డిఫెన్స్ గార్డ్స్. వినడానికి కొత్తగా ఉన్నా.. విషయం చాలా ఉంది. పహల్గామ్ టెర్రర్ ఎటాక్ తర్వాత.. కశ్మీర్ సరిహద్దుల్లో ఉద్రిక్త…

యుద్ధం వస్తే పాకిస్థాన్ అంతే.. నాలుగు రోజులకే ఆయుధాలు ఖాళీ…

భారత్‌తో యుద్ధం వస్తే, ఆయుధాల విషయంలో గట్టిగా దిగులు పడుతోంది పాకిస్థాన్. ఇప్పుడు దాయాది దేశానికి శతఘ్ని గుండ్ల కొరత ఎందుకు…

భారత్ పాకిస్తాన్ మధ్య జల యుద్ధం…

భారత్ వరుసగా పాకిస్థాన్ ను అష్టదిగ్బంధనం చేస్తోంది.. యుద్ధం మొదలు పెట్టకుండానే యుద్ధం మొదలు పెట్టేసింది. ఇప్పటికే అన్ని రకాలుగా పాకిస్థాన్…

ఇజ్రాయిల్ పై హౌతీల క్షిపణి దాడి.. తృటిలో తప్పించుకున్న తెలుగువారు..

యెమెన్‌కు చెందిన హౌతీ తిరుగుబాటుదారులు మరోసారి ఇజ్రాయిల్‌ పై గురిపెట్టారు. ఆ దేశంలోని బెన్ గురియన్ ఎయిర్‌పోర్టు లక్ష్యంగా హైపర్‌సోనిక్ క్షిపణి…

బీజేపీ సభ్యత్వాల లోల్లి..

తెలంగాణ బీజేపీలో సభ్యత్వ నమోదు కార్యక్రమం విజయవంతం అయిందని తెగ హ్యాపీ అయిపోయారు. నేతలందరూ ఎవరికి వారు అది తమ ఘనటే…

ఆ ఇద్దరి మధ్యా క్లబ్ గొడవ?

విశాఖ జిల్లాలో ఫిలింనగర్ క్లబ్ ఇద్దరు ఎమ్మెల్యేల మధ్య చిచ్చు పెట్టింది… తనకు తెలియకుండా తన నియోజకవర్గం వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం…

జగన్ అందుకే రాలేదా?

అమరావతి పనుల పునః ప్రారంభం సభకు మాజీ ముఖ్యమంత్రి జగన్ అనుకున్నట్టే డుమ్మా కొట్టారు. ప్రధాని సభకు హాజరవ్వాలని ప్రభుత్వం ఆహ్వానం…

అమరావతి పునఃప్రారంభం…

ఒక నమ్మకం.. ఒక సంకల్పం.. ఒక ఆశయం.. ప్రజా రాజధాని కోసం కలిసిన అడుగులు. కలిసి నడిపిస్తుందన్న ఆశ. అమరావతి నిర్మాణంలో…

కాంగ్రెస్ కు హెరాల్డ్ చిక్కులు..

నేషనల్ హెరాల్డ్ కేసులో మరో కీలక పరిణామం జరిగింది. కాంగ్రెస్ అధిష్టానికి ఇది పెద్ద షాక్ అనే చెప్పాలి. ఢిల్లీలోని రౌస్…

భారత్ -పాక్ మధ్య సైబర్ యుద్ధం…

పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి తర్వాత భారత్-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి. ఈ దాడి తర్వాత పాకిస్థాన్ నుంచి భారత సంస్థల వెబ్‌సైట్‌లపై…

పాక్ పై భారత్ పోరాటం..

పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయి చేరాయి. భారత్ సైనిక చర్యలకు సిద్ధమవుతోందని పాకిస్థాన్ ఆందోళన వ్యక్తం చేస్తోంది.…