భారత వాయుసేన అధిపతి సంచలన వ్యాఖ్యలు.. మాటలు కాదు.. ఆయుధాలు ఆలస్యం ఎందుకు..?

భారత వాయుసేన అధిపతి ఎయిర్ చీఫ్ మార్షల్ అమర్ ప్రీత్ సింగ్ ఆయుధ డెలివరీలలో జాప్యంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.…

కవితక్కకు కోపం వచ్చింది..!

తెలంగాణ రాజకీయాలను మరోసారి షేక్ చేశారు కల్వకుంట్ల కవిత. బీఆర్ఎస్ పార్టీని బీజేపీలో కలిపే ప్రయత్నం జరుగుతోందని తీవ్ర ఆరోపణలు చేశారు.…

S400 తర్వాత S500 భారత్ కొంటోందా..? రష్యా, భారత్ తో ఒప్పందానికి అమెరికాకు ఎందుకు అభ్యంతరం.?

భారత్, పాకిస్థాన్ ఉద్రిక్తతలకు ముందు.. మన దేశం తరుచూ క్షిపణి ప్రయోగాలు.. రష్యాతో పాటు ఇతర దేశాలతో ఆయుధాల కొనుగోళ్ల డీల్స్…

చిక్కుల్లో కమల్ హాసన్.. కన్నడ ప్రజల ఆగ్రహం.. సారి చెప్పాల్సిందేనా..?

థగ్ లైఫ్ సినిమా రిలీజవుతున్న వేళ.. హీరో కమల్ హాసన్ చిక్కుల్లో పడ్డారు. ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వివాదాన్నా రాజేశాయి.…

బీజేపీతో హీరో విజయ్ కలుస్తారా..? పవన్ కల్యాణ్, విజయ్ కలిసి ప్రచారం చేస్తారా..? ఆసక్తి రేపుతోన్న తమిళ రాజకీయం..!!

తమిళనాడులో 2026 జరిగే అసెంబ్లీ ఎన్నికలు రాజకీయంగా ఎంతో ఆసక్తిని రేకెత్తిసున్నాయి. ఈ ఎన్నికల కోసం అక్కడి రాజకీయ పార్టీలు ఎలా…

మళ్లీ కరోనా భయం.. కేసులు ఎందుకు పెరుగుతున్నాయి ? ప్రజలు ఏం చేయాలి..?

భారత్ లో కరోనా కేసుల పెరుగుదల ఆందోళన కలిగిస్తోంది. రోజురోజుకు వీటి సంఖ్య పెరుగుతోంది. ముఖ్యంగా కేరళ, ఢిల్లీలో కరోనా భయపెడుతోంది.…

ఈ ఏడాది వానలే వానలు.. వాతావరణ శాఖ ఏం చెబుతోంది..?

ఈ ఏడాది ఎండలు లేవు.. కాని వర్షాలు మాత్రం ముంచేశా ఉన్నాయి. ఇంకా వర్షాకాలం పూర్తిగా రాలేదు. నైరుతి రుతుపవనాలు ఇప్పుడు…

భారత్ లో కరోనా వ్యాప్తి పెరుగుతుందా? అప్రమత్తత అవసరం..

మే 2025 మొదటి వారంలో ఇండియాలో 28 కరోనా కేసులు నమోదు కాగా, ఆ తరువాత వారంలో కరోనా కేసుల సంఖ్య…

ఐఎస్ఐ ట్రాప్ .. భారతీయులు ఎలాపడుతున్నారు..? సిమ్ కార్డు ఇస్తే ఏం అవుతుంది.?

ఆపరేషన్ సిందూర్ తర్వాత భారత్ లో దర్యాప్తు సంస్థల కన్ను.. గూఢచారులు, స్లీపర్ సెల్స్ పై పడింది. ముఖ్యంగా యూట్యూబర్ జ్యోతి…

అరేబియా సముద్రం మునిగిన షిప్.. కంటైనర్లలో ప్రమాదకర రసాయనాలు.. కేరళా తీరంలో హైఅలర్ట్..!!

అరేబియా సముద్రంలో ఓ భారీ షిప్ ప్రమాదానికి గురైంది. షిప్ లోని సిబ్బందిని ఇండియన్ కోస్ట్ గార్డు రక్షించింది. షిప్ లోకి…

లాలూ ప్రసాద్ యాదవ్ షాకింగ్ నిర్ణయం.. పార్టీ, కుటుంబం నుంచి కొడుకు వెలి.. ఆడవారిలా బట్టలు వేసుకుంటాడనా..?

ఆర్జేడీ అధినేత, బీహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు. గతంలో దాణా కుంభకోణం, ఇతర…

కేరళలోకి రుతుపవనాలు ప్రవేశించాయి; గోవా, కర్ణాటకలకు రెడ్ అలర్ట్; ముంబైకి భారీ వర్ష హెచ్చరిక..!!

నైరుతి రుతుపవనాలను స్వాగతించిన కర్ణాటక, కేరళతో సహా అనేక దక్షిణ మరియు పశ్చిమ రాష్ట్రాలకు భారత వాతావరణ శాఖ భారీ వర్షపాతం…